ఆంధ్రప్రదేశ్‌ సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తాలి…. వైఎస్సార్‌సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం

Date:


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రైతుల ఇక్కట్లతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలను పార్లమెంట్‌ ఉభయ సభల్లో బలంగా లేవనెత్తి.. ప్రజల గొంతుకను గట్టిగా వినిపించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలను పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related