ఆ విషయంలో ఏపీ విద్యార్థులే టాప్..?

Date:


Andhra Pradesh

oi-Korivi Jayakumar

నీతి
ఆయోగ్
విదేశీ
విద్యపై
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులు
దేశంలోని
అన్ని
రాష్ట్రాల
కంటే
అత్యధిక
ఆసక్తి
చూపుతున్నట్లు
ప్రకటించింది.
‘ఇంటర్నేషనలైజేషన్
ఆఫ్
హయ్యర్
ఎడ్యుకేషన్
ఇన్
ఇండియా’
నివేదిక
ప్రకారం

విషయాలను
స్పష్టం
చేసింది.
విదేశాల్లో
చదువుతున్న
భారతీయ
విద్యార్థుల్లో
ఏపీ
విద్యార్థుల
సంఖ్య
అత్యధికంగా
ఉండటం
గణాంకాల
ద్వారా
స్పష్టమైంది.

నివేదిక
భారతీయ
ఉన్నత
విద్య
వ్యవస్థ,
విదేశీ
విద్యపై
యువత
ఆకాంక్షలు,
ఆర్థిక
ప్రభావాలపై
సమగ్ర
విశ్లేషణను
అందించింది.

కాగా
2016లో
ఆంధ్రప్రదేశ్
నుంచి
విదేశాలకు
వెళ్లిన
విద్యార్థుల
సంఖ్య
46,818గా
ఉంది.
అయితే
2018
నాటికి

సంఖ్య
62,771కి
చేరింది.
కానీ
కోవిడ్
ప్రభావంతో
2020లో
ఇది
35,614కి
తగ్గింది.అయినా
కూడా
మహమ్మారి
ప్రభావం
ఉన్నప్పటికీ
విదేశీ
విద్యకు
వెళ్లే
విద్యార్థుల్లో
ఆంధ్రప్రదేశ్
అగ్రస్థానాన్ని
కోల్పోలేదని
నివేదిక
స్పష్టం
చేసింది.
ఇది
ఏపీ
విద్యార్థుల
గ్లోబల్
ఎడ్యుకేషన్‌పై
ఉన్న
నిరంతర
ఆసక్తిని
ప్రతిబింబిస్తోందని
నిపుణులు
చెబుతున్నారు.

విదేశాల్లో
చదువుతున్న
విద్యార్థుల
సంఖ్యలో
ఆంధ్రప్రదేశ్
తర్వాతి
స్థానాల్లో
ఉన్న
రాష్ట్రాలు:

పంజాబ్

మహారాష్ట్ర

గుజరాత్

తమిళనాడు

ఢిల్లీ

కర్ణాటక

కేరళ

ఉత్తరప్రదేశ్

అయితే,
టెక్నికల్
కోర్సులు,
ఇంజినీరింగ్,
ఐటీ,
హెల్త్
సైన్సెస్
వంటి
రంగాల్లో
ఏపీ
విద్యార్థుల
ఆధిక్యం
స్పష్టంగా
కనిపిస్తోందని
నివేదిక
పేర్కొంది.

2024
నాటికి
మొత్తం
13.35
లక్షల
మంది
భారతీయ
విద్యార్థులు
విదేశాల్లో
చదువుతున్నారు.
వీరిలో
8.5
లక్షల
మంది
మాత్రమే
అమెరికా,
యునైటెడ్
కింగ్‌డమ్,
కెనడా,
ఆస్ట్రేలియా
దేశాలకు
పరిమితమయ్యారు.
అలానే
2016-2024
మధ్యకాలంలో
విదేశీ
విద్యార్థుల
సంఖ్యలో
8.84%
వృద్ధి
నమోదైంది.
ఇది
ప్రపంచవ్యాప్తంగా
భారతీయ
విద్యార్థుల
డిమాండ్
ఎంతగా
పెరిగిందో
చూపిస్తోంది.

ఇక
నీతి
ఆయోగ్
నివేదిక
ప్రకారం
భారతీయ
విద్యార్థులు
ఏటా
సుమారు
రూ.6.2
లక్షల
కోట్లు
విదేశీ
విద్యపై
ఖర్చు
చేస్తున్నారు.
ఇది
భారత
స్థూల
జాతీయోత్పత్తి
(GDP)లో
దాదాపు
2
శాతంకు
సమానం
అని
వెల్లడవుతోంది.

ఖర్చుల
కారణంగానే
భారతదేశానికి
సంబంధించిన
వాణిజ్య
లోటులో
సుమారు
75%
వాటా
ఏర్పడుతోందని
నివేదిక
పేర్కొంది.
ఇది
దేశ
ఆర్థిక
వ్యవస్థపై
గణనీయమైన
భారం
పడుతోందని
నిపుణులు
అభిప్రాయపడుతున్నారు.


నివేదికలో
మరో
ఆందోళనకర
అంశం
కూడా
వెలుగులోకి
వచ్చింది.
భారత్‌కు
ఒక
విదేశీ
విద్యార్థి
వస్తే..
అదే
సమయంలో
28
మంది
భారతీయులు
విదేశాలకు
వెళ్తున్నారు.
ఇది
భారతీయ
ఉన్నత
విద్య
సంస్థలు
అంతర్జాతీయంగా
ఇంకా
పోటీతత్వాన్ని
సాధించాల్సిన
అవసరాన్ని
స్పష్టంగా
చూపిస్తోంది.

ఎందుకు
ఏపీ
విద్యార్థులే
ఎక్కువగా
విదేశాలకు?

నిపుణుల
విశ్లేషణ
ప్రకారం..

ఇంజినీరింగ్,
టెక్నాలజీపై
ఏపీ
విద్యార్థుల
ఆసక్తి

గ్లోబల్
ఉద్యోగ
అవకాశాలపై
దృష్టి

అంతర్జాతీయ
యూనివర్సిటీల
బ్రాండ్
విలువ

స్టూడెంట్
లోన్స్,
ఏజెంట్ల
సులభ
లభ్యత

గ్రామీణ-పట్టణ
ప్రాంతాల్లో
కూడా
అవగాహన
పెరగడం

వంటి
అంశాలు
విదేశీ
విద్యకు
ఏపీ
విద్యార్థులను
మరింత
ఆకర్షిస్తున్నాయి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related