ఎన్నికల వేళ.. విజయ్ కు సీబీఐ బిగ్ షాక్..!

Date:


India

oi-Bomma Shivakumar

కరూర్‌
తొక్కిసలాట
ఘటనలో
తమిళ
స్టార్
హీరో,
టీవీకే
పార్టీ
అధ్యక్షుడు
విజయ్
సీబీఐ
విచారణ
ముగిసింది.
విజయ్
ను
సీబీఐ
అధికారులు
సుమారు
6
గంటలపాటు
ప్రశ్నించారు.
ఇవాళ
అనుమానితుడిగా
సీబీఐ
ప్రశ్నించింది.
అలాగే
మొన్న
సాక్షిగా
ప్రశ్నించింది.

మేరకు
ఫిబ్రవరి
రెండో
వారంలో
విజయ్‌
పేరుతో
ఛార్జిషీట్‌
వేసే
అవకాశం
ఉన్నట్లు
తెలుస్తోంది.

తమిళనాడులోని
కరూర్
కార్నర్
మీటింగ్
లో
జరిగిన
తొక్కిసలాటలో
41
మంది
మృతి
చెందిన
విషయం
తెలిసిందే.
అయితే

కేసులో
టీవీకే
పార్టీ
అధ్యక్షుడు
విజయ్
పేరును
చేర్చనున్నట్లు
సమాచారం
అందుతోంది.
తాజాగా
విజయ్
సీబీఐ
విచారణ
ముగిసింది.
సీబీఐ
అధికారులు
సుమారు
6
గంటలపాటు
విజయ్
పై
ప్రశ్నల
వర్షం
కురిపించారు.

మేరకు
ఫిబ్రవరి
రెండో
వారంలో
విజయ్‌
పేరుతో
ఛార్జిషీట్‌
వేసే
అవకాశం
ఉంది.

ఏడాది
తమిళనాడులో
అసెంబ్లీ
ఎన్నికల
నేపథ్యంలో
విజయ్
సీబీఐ
విచారణకు
హాజరు
కావడం
చర్చనీయాంశంగా
మారింది.

కరూర్‌
తొక్కిసలాట
కేసును
ప్రస్తుతం
సీబీఐ
విచారిస్తున్న
విషయం
తెలిసిందే.

క్రమంలో

కేసుతో
సంబంధం
ఉన్నవారందరినీ
దిల్లీలో
ఉన్న
కార్యాలయానికి
రప్పించి
ప్రశ్నిస్తోంది.
ఇందులో
భాగంగానే

నెల
12

విజయ్
ను
సీబీఐ
అధికారులు
సుమారు
ఆరు
గంటలపాటు
ప్రశ్నించారు.

సందర్భంగా
కరూర్
తొక్కిసలాట
ఘటనతో
టీవీకే
పార్టీకి
ఎలాంటి
సంబంధం
లేదని
తెలిపారు.
అయినా
మరోసారి
హాజరు
కావాలని
చెప్పడంతో
డిసెంబర్
19న
దిల్లీ
సీబీఐ
కార్యాలయానికి
వచ్చారు.

ఇక

ఏడాది
తమిళనాడులో
అసెంబ్లీ
ఎన్నికలు
జరగనున్న
విషయం
తెలిసిందే.

క్రమంలో
అన్ని
పార్టీలు
సన్నద్ధం
అవుతున్నాయి.

క్రమంలో
విజయ్
సీబీఐ
విచారణకు
హాజరుకావడం
చర్చనీయాంశంగా
మారింది.
మరోవైపు
విజయ్
నటించిన
చివరి
సినిమా
జన
నాయగన్

సంక్రాంతికి
విడుదల
కావాల్సి
ఉండగా
అది
వాయిదా
పడిన
విషయం
తెలిసిందే.

మేరకు

సినిమాపై
వివాదం
నడుస్తోంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

All the Oscar Winners for Best Animated Feature

KPop Demon Hunter is just the fourth film to...

Everything You Didn't See on TV at the Oscars 2026

There was no sign of Sean Penn smoking on...