కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ. కోటి ఆర్థికసాయం.. ప్రభుత్వం కీలక ప్రకటన

Date:


Telangana

oi-Bomma Shivakumar

నిజామాబాద్‌
లో
గంజాయి
స్మగ్లర్లను
పట్టుకునే
క్రమంలో
విధి
నిర్వహణలో
ప్రాణాలు
కోల్పోయిన
ఎక్సైజ్
కానిస్టేబుల్
గాజుల
సౌమ్య(25)
కుటుంబానికి
తెలంగాణ
రాష్ట్ర
ప్రభుత్వం
ఆర్థిక
సాయాన్ని
ప్రకటించింది.
గంజాయి
స్మగ్లర్లను
పట్టుకునే
క్రమంలో
విధి
నిర్వహణలో
గాజుల
సౌమ్య
గాయపడిన
విషయం
తెలిసిందే.
దాదాపు
9
రోజుల
పాటు
మృత్యువుతో
పోరాడిన
సౌమ్య..
శనివారం
రాత్రి
ప్రాణాలు
కోల్పోయారు.

మేరకు
నిమ్స్
వైద్యులు

ప్రకటన
విడుదల
చేశారు.
మరోవైపు
ఆమె
మృతిపై
సీఎం
రేవంత్
రెడ్డితో
పాటు
పోలీస్
అధికారులు
తీవ్ర
దిగ్భ్రాంతి
వ్యక్తం
చేశారు.

విధి
నిర్వహణలో
ప్రాణాలు
కోల్పోయిన
ఎక్సైజ్
కానిస్టేబుల్
గాజుల
సౌమ్య
కుటుంబానికి
రాష్ట్ర
ప్రభుత్వం
ఆర్థిక
సాయాన్ని
అందించింది.
ఆమె
కుటుంబానికి
రూ.
కోటి
నగదు,
ఆమె
కుటుంబంలో
ఒకరికి
ప్రభుత్వ
ఉద్యోగం
ఇవ్వనున్నట్లు

మేరకు
మంత్రి
జూపల్లి
కృష్ణారావు
పేర్కొన్నారు.
విధి
నిర్వహణలో
గాజుల
సౌమ్య
ప్రాణాలు
కోల్పోవడం
బాధాకరం
అన్నారు.
ఇక
ఆమె
కుటుంబానికి
రాష్ట్ర
ప్రభుత్వం
అన్ని
విధాలుగా
అండగా
ఉంటుందని
హామీ
ఇచ్చారు.
ఎక్సైజ్‌
విధి
నిర్వహణలో
ఉన్న
పోలీసులకు
ఆయుధాలను
సమకూర్చుతామని

మేరకు
జూపల్లి
స్పష్టం
చేశారు.

ఇక
నిజామాబాద్‌
లో
జనవరి
23న

ఘటన
జరిగింది.
అక్రమంగా
గంజాయి
తరలిస్తున్న
ముఠాను
పట్టుకునేందుకు
తన
ప్రాణాల్ని
సైతం
లెక్క
చేయకుండా
సౌమ్య
ప్రయత్నించారు.

క్రమంలో
అక్రమ
రవాణాదారులు
ఆమెను
వాహనంతో
బలంగా
ఢీ
కొట్టారు.

ఘటనలో
ఆమెకు
తీవ్రగాయాలు
కావడంతో
హైదరాబాద్
నిమ్స్‌
హాస్పిటల్
​లో
చికిత్స
అందించారు.
అక్కడ
చికిత్స
పొందుతూ
మృతి
చెందారు.

ఇక
సౌమ్య
మృతి
ప‌ట్ల
సీఎం
రేవంత్
సంతాపం
తెలిపారు.
విధి
నిర్వహ‌ణ‌లో
సౌమ్య
ప్రాణాలు
కోల్పోవడంపై
ఆయన
ఆవేదన
వ్యక్తం
చేశారు.
ఆమె
మృతికి
కారణమైనవారిపై
కఠిన
చర్యలు
తీసుకోవాలని
సీఎం
రేవంత్
రెడ్డి
పోలీసులను
ఆదేశించారు.

మేరకు
సౌమ్య
కుటుంబానికి
అన్నివిధాలుగా
అండగా
ఉంటామని
హామీ
ఇచ్చారు.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Bake Pasta on a Sheet Pan for Maximum Crisp

Feeding a crowd for dinner? You probably don’t want...

Martial arts star Chuck Norris dies at 86

Renowned Hollywood actor and martial arts star Chuck Norris...