International
-Bomma Shivakumar
ఇటీవలి
కాలంలో
బంగ్లాదేశ్
లో
హిందువులపై
జరుగుతున్న
హత్యలు
కేవలం
ఐసోలేటెడ్
క్రైమ్స్
మాత్రమే
కావు.
అవి
హిందూ
మైనారిటీలు
చాలా
కాలంగా
ఎదుర్కొంటున్న
వేధింపులకు
సాక్ష్యంగా
చెప్పవచ్చు.
నెల
రోజుల
వ్యవధిలోనే
దాదాపు
12
మంది
హిందువులు
హత్యకు
గురయ్యారు.
వీరిలో
చాలా
మంది
మూక
దాడులు,
చట్టవిరుద్ధమైన
శిక్షల
వల్ల
మరణించారు.
హత్యకు
గురైన
వారిలో
దీపు
చంద్ర
దాస్,
అమృత్
మొండల్
(సామ్రాట్),
దిలీప్
బోర్మోన్,
ప్రాంతోష్
కర్మోకర్,
ఉత్పల్
సర్కార్,
జోగేష్
చంద్ర
రాయ్,
సుబర్ణ
రాయ్,
శాంతో
దాస్,
రిపోన్
కుమార్
సర్కార్,
ప్రతాప్
చంద్ర,
స్వాధీన్
చంద్ర,
పలాష్
చంద్ర
ఉన్నారు.
అధికారులు
ప్రతి
మరణాన్ని
విడివిడి
నేర
సంఘటనలుగా
చిత్రీకరించడానికి
ప్రయత్నించినప్పటికీ,
ఈ
వరుస
ఘటనలు
యాదృచ్ఛికం
కాదని,
హిందువుల
వ్యవస్థాగత
దుర్బలత్వాన్ని
వెల్లడిస్తున్నాయని
కథనం
పేర్కొంది.
బంగ్లాదేశ్
లో
హిందువుల
వేధింపులు
ఆ
దేశ
సామాజిక-రాజకీయ
నిర్మాణంలో
పాతుకుపోయిన
తీవ్రవాదాన్ని
సూచిస్తున్నాయి.
నిరంతర
భారత్
వ్యతిరేక
వాక్చాతుర్యం
మైనారిటీలు
జీవించే
వాతావరణాన్ని
మరింత
దిగజార్చింది.
హిందువుల
పట్ల
శత్రుత్వాన్ని
తీవ్రవాదం
కంటే
“సైద్ధాంతిక
ప్రతిఘటన”
గా
చిత్రీకరించే
ధోరణి
పెరిగింది.
సంస్కరణలు,
విద్యార్థి
ఉద్యమాల
భాష
తరచుగా
తీవ్రవాద
ఎజెండాలను
ముందుకు
తీసుకెళ్లడానికి
అలాగే
మైనారిటీలను
లక్ష్యంగా
చేసుకోవడానికి
ఒక
సాకుగా
ఉపయోగించపడుతోంది.
డిసెంబర్లో
జరిగిన
హత్యల్లో
ఎక్కువ
శాతం
‘దైవ
దూషణ'(Blasphemy)
ఆరోపణల
కారణంగానే
జరిగినట్లు
స్పష్టం
అవుతోంది.
హిందువులను
లక్ష్యంగా
చేసుకోవడానికి
ఈ
ఆరోపణలు
ఒక
శక్తివంతమైన
సాధనంగా
మారాయి.
ఎటువంటి
ఆధారాలు
లేదా
అధికారిక
విచారణ
లేకుండానే,
కేవలం
ఆరోపణల
ఆధారంగా
గుంపులను
రెచ్చగొట్టి
హింసను
ప్రేరేపిస్తున్నారు.
ఇతర
సందర్భాల్లో,
బాధితులపై
దోపిడీ
లేదా
నేరపూరిత
ప్రవర్తన
వంటి
ఆరోపణలు
చేసినప్పటికీ,
ఫలితం
మాత్రం
ఒకేలా
ఉంది.
మయమెన్సింగ్
జిల్లాకు
చెందిన
హిందూ
వస్త్ర
కార్మికుడు
దీపు
చంద్ర
దాస్
హత్య
ఈ
ధోరణికి
ఉదాహరణగా
చెప్పొచ్చు.
ఇస్లాం
గురించి
అనుచిత
వ్యాఖ్యలు
చేశారని
ఆరోపణలు
రాగా,
ఓ
మూక
అతనిపై
దాడి
చేసి,
చెట్టుకు
కట్టి,
ఉరితీసి,
నిప్పంటించింది.
అలాగే
రాజ్
బారి
జిల్లాలో
అమృత్
మోండల్
గుంపు
చేతిలో
హతం
అయ్యాడు.
అధికారులు
అతన్ని
నేర
చరిత్ర
కలవాడిగా
చూపి,
మతపరమైన
కోణాన్ని
కొట్టిపారేశారు.
అయితే,
అరెస్టు
చేయకుండా
గుంపు
చేతిలో
అతని
మరణం,
మైనారిటీ
వర్గాలకు
చెందిన
నిందితులకు
న్యాయ
ప్రక్రియ
తరచుగా
నిరాకరించబడుతుందనే
విస్తృత
అభిప్రాయాన్ని
హిందువులలో
బలపరిచింది.
ఈ
హత్యలు
విస్తృత
నిరసనలు,
రాజకీయ
అస్థిరత
మధ్య
జరిగాయి.
ఇది
అనేక
జిల్లాల్లో
చట్ట
అమలు,
పరిపాలనా
సామర్థ్యాన్ని
దెబ్బతీసింది.
గత
అశాంతి
కాలాల్లో
చూసినట్లే,
హిందూ
సమాజాలు..
సంస్థాగత
శత్రుత్వం
ద్వారా
లేదా
రాజకీయ
రక్షణ
లేకపోవడం
వల్ల..
అధికంగా
లక్ష్యంగా
మారాయి.
మతం
కేంద్ర
రాజకీయ
సాధనంగా
మారుతోంది.
రాడికల్
ఇస్లామిస్ట్
గ్రూపులు,
వాటి
అనుబంధ
సంస్థలు,
విద్యార్థి
సంఘాలతో
సహా,
ఎన్నికలకు
ముందు
మద్దతు
కూడగట్టుకోవడానికి
మత
జాతీయవాదంపై
ఆధారపడ్డాయి.
బలమైన
పాలనా
ఎజెండాలు
లేకపోవడంతో,
ఈ
గుంపులు
గుర్తింపు
ఆధారిత
సమీకరణపై
ఆధారపడి,
హిందువులను
సులభమైన
లక్ష్యాలుగా
చేసుకుంటున్నాయి.
మహమ్మద్
యూనస్
నేతృత్వంలోని
తాత్కాలిక
ప్రభుత్వం
ఈ
హత్యలను
ఖండించింది.
మూక
దాడులను
వ్యతిరేకించింది.
కొన్ని
ఘటనల్లో
అరెస్టులు
కూడా
జరిగాయి.
కానీ
హిందూ
మైనారిటీలకు
ఈ
స్పందనలు
ఎటువంటి
భరోసా
ఇవ్వడం
లేదు.
బంగ్లాదేశ్
లో
హిందువుల
వేధింపులు
ఒక
పునరావృత
ప్రక్రియగా
మారాయి.
ఆరోపణలు,
మూక
దాడులు,
మరణాలు,
విఫలమైన
అధికారిక
హామీలు.
రాజకీయ
అశాంతి,
తీవ్రవాద
సమీకరణలు
కలిసినప్పుడు
మైనారిటీలు
తీవ్రంగా
నష్టపోతున్నారు.
మతపరమైన
లేదా
నేరపూరిత
ఆరోపణలను
చట్టపరమైన
యంత్రాంగాల
ద్వారా
పరిష్కరించనంత
వరకు
అలాగే
రాజకీయ
ప్రయోజనాల
కోసం
కాకుండా
మానవతా
దృక్పథంతో
రక్షణ
కల్పించనంత
వరకు,
బంగ్లాదేశ్
లో
హిందువుల
పట్ల
ఈ
వేధింపులు
కొనసాగుతూనే
ఉంటాయని
కథనం
పేర్కొంది.


