Andhra Pradesh
oi-Syed Ahmed
విజయనగరం
జిల్లాలో
కొత్తగా
నిర్మాణం
పూర్తి
చేసుకున్న
భోగాపురం
ఎయిర్
పోర్టు
విషయంలో
ఇప్పటికే
ఏపీలో
వైసీపీ,
టీడీపీ
మధ్య
రాజకీయ
మాటల
యుద్దం
కొనసాగుతోంది.
ఈ
ఎయిర్
పోర్టును
తామే
తెచ్చామని,
నిర్మించామని,
పూర్తి
చేశామని
ఇలా
ఇరు
పార్టీలూ
తమ
వాదన
వినిపిస్తున్నాయి.
ఈ
నేపథ్యంలో
ప్రజలు
మాత్రం
ఎవరి
తెస్తే
ఏమైంది,
పోర్టు
అయితే
అందుబాటులోకి
వస్తోంది
కదా
అని
అనుకుంటున్నారు.
భోగాపురం
ఎయిర్
పోర్టును
గతంలో
తామే
ప్రారంభించామని
టీడీపీ
చెప్పుకుంటోంది.
మధ్యలో
జగన్
హయాంలో
కొన్ని
పనులు
జరిగినా
పూర్తి
కాలేదని,
కానీ
ఇప్పుడు
తిరిగి
తాము
అధికారంలోకి
వచ్చాకే
పూర్తి
చేశామని
చెబుతోంది.
అయితే
విపక్ష
వైఎస్సార్సీపీ
మాత్రం
జగన్
హయాంలోనే
ఈ
పోర్టు
పనులు
ప్రారంభించామని,
దాదాపుగా
పనులు
పూర్తయ్యాక
తాము
అధికారం
కోల్పోయామని,
కాబట్టి
ఈ
పోర్టు
క్రెడిట్
తమకే
దక్కాలని
వాదిస్తోంది.
ఈ
నేపథ్యంలో
వైసీపీ
మాజీ
విజయసాయిరెడ్డి
కూడా
ఈ
పోరులో
దూరారు.
Delighted
to
see
the
1st
test
flight
land
at
Bhogapuram
Airport.
I
had
consistently
raised
issues
related
to
this
airport
in
Parliament
and
through
meetings
with
Ministers.
It
is
heartening
to
see
the
project
ready
to
fulfil
the
aspirations
of
the
people
of
Vizag.
#VizagAirport—
Vijayasai
Reddy
V
(@VSReddy_MP)
January
5,
2026
భోగాపురం
ఎయిర్
పోర్టులో
తొలి
కమర్షియల్
ఫ్లైట్
ల్యాండ్
కావడంపై
విజయసాయిరెడ్డి
ఇవాళ
ఓ
ట్వీట్
చేసారు.
ఇందులో
ఆయన..భోగాపురం
విమానాశ్రయంలో
తొలి
టెస్ట్
ఫ్లైట్
ల్యాండ్
కావడం
చూసి
ఆనందంగా
ఉందన్నారు.
పార్లమెంటులో
మరియు
మంత్రులతో
సమావేశాల
ద్వారా
ఈ
విమానాశ్రయానికి
సంబంధించిన
సమస్యలను
తాను
నిరంతరం
లేవనెత్తానని
గుర్తుచేసుకున్నారు.
వైజాగ్
ప్రజల
ఆకాంక్షలను
నెరవేర్చడానికి
ఈ
ప్రాజెక్ట్
సిద్ధంగా
ఉండటం
చూడటం
హృదయపూర్వకంగా
ఉందన్నారు.
తద్వారా
తన
క్రెడిట్
తాను
తీసుకునేందుకు
ప్రయత్నించారు.
ఇక్కడితో
అయినా
ఈ
క్రెడిట్
వార్
ఆగుతుందో
లేదో
చూడాలి
మరి.


