Andhra Pradesh
oi-Syed Ahmed
ఏపీ
అసెంబ్లీ
డిప్యూటీ
స్పీకర్
రఘురామకృష్ణంరాజుకూ,
ఐపీఎస్
పీవీ
సునీల్
కుమార్
కూ
మధ్య
సాగుతున్న
వార్
తాజాగా
కీలక
మలుపులు
తిరుగుతోంది.
గత
వైసీపీ
ప్రభుత్వంలో
సీఐడీ
కస్టడీలో
తనను
హింసించిన
వ్యవహారంలో
పీవీ
సునీల్
పై
చర్యలకు
పట్టుబట్టి
తాజాగా
విచారణకు
వెళ్లేలా
చేసిన
రఘురామరాజుకు
అనంతరం
బ్యాంకుల్ని
మోసం
చేసిన
కేసులో
సుప్రీంకోర్టు
షాకిచ్చింది.
దీంతో
ఈ
కేసులో
ఆయనపై
సీబీఐ
నమోదు
చేసిన
ఎఫ్ఐఆర్
ఆధారంగా
పీవీ
సునీల్
సోషల్
పోస్టులు
పెట్టడం
మొదలుపెట్టారు.
ఈ
వ్యవహారం
తాజాగా
మరో
మలుపు
తిరిగింది.
గతంలో
ప్రభుత్వ
అనుమతి
లేకుండా
విదేశాలకు
వెళ్లిన
వ్యవహారంలో
తనను
సస్పెండ్
చేసిన
ప్రభుత్వం..
ఇప్పుడు
బ్యాంకుల్ని
మోసం
చేసిన
కేసులో
ఆరోపణలు
ఎదుర్కొంటున్న
రఘురామకృష్ణంరాజును
సైతం
పదవి
నుంచి
తప్పించాలని
ఐపీఎస్
పీవీ
సునీల్
కోరుతున్నారు.
దీంతో
రఘురామకృష్ణంరాజు
భగ్గుమంటున్నారు.
ఇదే
అదనుగా
పీవీ
సునీల్
తన
విమర్శల
దాడిని
మరింత
తీవ్రతరం
చేశారు.
రఘురామను
టార్గెట్
చేస్తూ
సోషల్
మీడియాలో
వరుసగా
పోస్టులు
పెడుతున్నారు.
ఇందులో
వాస్తవాలు,
ఆధారాలు
ఉన్నాయంటున్నారు.
దీంతో
రఘురామ
రూటు
మార్చారు.
అఖిల
భారత
సర్వీసు
అధికారుల
నిబంధనలను
ఉల్లంఘించి
తనపై
సోషల్
మీడియాలో
పోస్టులు,
వీడియోలు
పెడుతున్న
పీవీ
సునీల్
కుమార్
ను
సర్వీస్
నుంచి
తొలగించాలని
కోరుతూ
రఘురామకృష్ణంరాజు
తాజాగా
డీజీపీ
హరీష్
గుప్తాకు
లేఖ
రాశారు.
ఇందుకు
ఆధారంగా
పీవీ
సునీల్
ఎక్స్
లో
పెట్టిన
పోస్టులు,
వీడియోల్ని
సమర్పించారు.
దీంతో
ఇప్పుడు
పీవీ
సునీల్
పై
చర్యలు
తీసుకునే
విషయంలో
బంతి
డీజీపీ
చేతుల్లోకి
వెళ్లింది.
అయితే
పీవీ
సునీల్
కుమార్
కు
మద్దతుగా
ఇప్పటికే
దళిత
సంఘాలు
రంగంలోకి
దిగాయి.
ఈ
నేపథ్యంలో
ఆయనపై
చర్యలు
తీసుకుంటే
ఈ
వ్యవహారం
ఎక్కడికి
వెళ్తుందో
అన్న
ఆందోళన
వ్యక్తమవుతోంది.
అందుకే
ప్రభుత్వంతో
సంప్రదించి
తదుపరి
చర్యలు
తీసుకునేందుకు
డీజీపీ
సిద్దమవుతున్నట్లు
తెలుస్తోంది.
మరోవైపు
గత
వైసీపీ
ప్రభుత్వంలో
ఎంపీగా
ఎన్నికై
ఆ
తర్వాత
జగన్
పై
తిరుగుబాటు
చేసి
రెబెల్
ఎంపీగా
పేరు
తెచ్చుకున్న
రఘురామకృష్ణంరాజు
ఆ
తర్వాత
కూటమి
తరఫున
పోటీ
చేసి
టీడీపీ
ఎమ్మెల్యే
అయ్యారు.
అనంతరం
డిప్యూటీ
స్పీకర్
గా
కూడా
బాధ్యతలు
చేపట్టారు.
అయితే
తాజా
వివాదాలతో
ఆయనపై
చర్యలు
తీసుకుంటే
ఓ
తలనొప్పి,
వదిలేస్తే
మరో
తలనొప్పి
అన్నట్లుగా
ప్రభుత్వం
కూడా
ఇబ్బందులు
ఎదుర్కొంటోంది.


