1/28
సిరీస్ విజయమే లక్ష్యంగా తలపడేందుకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు గురువారం విశాఖ చేరుకున్నాయి. రాయ్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం.. ప్రత్యేక విమానంలో క్రికెటర్లు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.
2/28
ఇరుజట్ల ఆటగాళ్లకు అభిమానులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రత్యేక బస్సుల్లో రాడిసన్ బ్లూ హోటల్కు వెళ్లారు.
3/28
ఈ నెల 6న వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో సిరీస్లోని నిర్ణయాత్మకమైన చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. శుక్రవారం ఇరుజట్లు స్టేడియంలో ప్రాక్టీస్తో పాటు మ్యాచ్ విజయానికి ప్రణాళికలు రచించనున్నాయి.
4/28
5/28
6/28
7/28
8/28
9/28
10/28
11/28
12/28
13/28
14/28
15/28
16/28
17/28
18/28
19/28
20/28
21/28
22/28
23/28
24/28
25/28
26/28
27/28
28/28


