విశాఖ మీదుగా అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే..కేంద్రం ముందుకు!

Date:


Andhra Pradesh

oi-Dr Veena Srinivas

ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
కూటమి
ప్రభుత్వం
అధికారంలోకి
వచ్చిన
నాటి
నుండి
ఏపీని
అభివృద్ధిలో
ముందుకు
తీసుకు
వెళ్లే
ప్రయత్నంలో
ఉంది.
ముఖ్యంగా
రవాణా
వ్యవస్థను
మెరుగుపరుస్తూ
పారిశ్రామిక
ప్రగతికి
దోహదం
చేసే
విధంగా
ప్లాన్
చేస్తోంది.
రాష్ట్రంలో
కొత్త
పరిశ్రమల
ఆవిర్భావంతో
కనెక్టివిటీని
మెరుగుపరచడం
లక్ష్యంగా
పనిచేస్తున్న
ఏపీ
సర్కార్
కేంద్రం
సహకారంతో
రాష్ట్రంలో
హైవేలు
అభివృద్ధి
చేస్తూ
నూతన
ప్రాజెక్టులను
వేగవంతం
చేస్తుంది.


ఏపీలో
కొత్త
గ్రీన్
ఫీల్డ్
హైవే


క్రమంలో
వివిధ
మార్గాలలో
అవసరాన్ని
బట్టి
అనేక
కొత్త
కీలక
ప్రణాళికలు
ముందుకు
వస్తున్నాయి.
తాజాగా
ఖరగ్
పూర్,
కటక్,
విశాఖపట్నంల
నుంచి
అమరావతి
వరకు
గ్రీన్
ఫీల్డ్
హైవే
ప్రతిపాదన
వెలుగులోకి
వచ్చింది.
446
కిలోమీటర్ల
కొత్త
గ్రీన్
ఫీల్డ్
హైవేను
నిర్మిస్తే
మెరుగైన
రవాణా
సాధ్యమవుతుందని
ప్రభుత్వం
భావిస్తోంది.


కలకత్తా
చెన్నై
జాతీయ
రహదారికి
ప్రత్యామ్నాయంగా
గ్రీన్
ఫీల్డ్
హైవే

నిత్యం
రద్దీగా
ఉండే
కలకత్తా
చెన్నై
జాతీయ
రహదారికి
ప్రత్యామ్నాయంగా
సరుకు
రవాణాను
సులభతరం
చేయడానికి
ఇది
నిర్మించాలని
ఆలోచనలో
ప్రభుత్వం
ఉంది.
ప్రతిపాదిత
గ్రీన్
ఫీల్డ్
హైవే
కృష్ణ,
ఏలూరు,
పోలవరం,
చింతపల్లి,
పాడేరు,
పార్వతీపురం,
మన్యం
జిల్లాల
మీదుగా
వెళుతుంది.
అమరావతి
అవుటర్
రింగ్
రోడ్డు
కు
ఇది
అనుసంధానం
చేసి
నిర్మించాలని
ప్రభుత్వం
భావిస్తుంది.


అమరావతిని
కీలక
లాజిస్టిక్స్
హబ్
గా
మార్చే
హైవే

రోడ్లు
భవనాల
శాఖ
అధికారులు
దీనికి
సంబంధించిన
డి
పి
ఆర్
ను
సిద్ధం
చేసే
పనిలో
ఉన్నారు.
ఇక

డి
పి
ఆర్
కేంద్రం
ఆమోదం
పొందిన
తర్వాత
టెండర్లను
పిలుస్తారు.
ఆంధ్రప్రదేశ్
రాజధాని
అమరావతిని
కీలక
లాజిస్టిక్స్
హబ్
గా
తీర్చిదిద్దడంలో

గ్రీన్
ఫీల్డ్
హైవే
కీలకం
కానుంది.


ఒంగోలు
కత్తిపూడి
మధ్య
జాతీయ
రహదారి

ఇది
మాత్రమే
కాదు
ఒంగోలు
కత్తిపూడి
మధ్య
ఉన్న
జాతీయ
రహదారి
16
కి
ప్రత్యామ్నాయంగా
చీరాల
మీదుగా
వెళ్లే
జాతీయ
రహదారిని
నాలుగు
వరుసల
కు
విస్తరించాలని
రాష్ట్ర
ప్రభుత్వం
కేంద్రాన్ని
కోరుతోంది.

రెండు
ప్రాజెక్టులు
అమరావతికి
కీలకం
కానున్నాయి.


తుది
దశకు
విశాఖపట్నం
రాయపూర్
జాతీయ
రహదారి

కాగా
ప్రస్తుతం
ఏపీలో
కొనసాగుతున్న
విశాఖపట్నం
రాయపూర్
జాతీయ
రహదారి
పనులు
తుది
దశకు
చేరుకున్నాయి.
వచ్చే
ఏడాది
ఇది
అందుబాటులోకి
వస్తుంది.
మొత్తంగా
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
జాతీయ
రహదారులు,
గ్రీన్
ఫీల్డ్
హైవేల
విస్తరణపైన
ప్రభుత్వం
సమగ్ర
కార్యాచరణ
చేపట్టింది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related