Telangana
oi-Sai Chaitanya
తెలంగాణ
ప్రభుత్వం
రైతులకు
తీపి
కబురు
అందించింది.
సంక్రాంతి
వేళ
రైతుల
ఖాతాల్లో
నిధులు
జమ
చేసింది.
అటు
ఉద్యోగులకు
ఒక
డీఏ
విడుదల
చేసిన
ప్రభుత్వం..
ఇటు
రైతులకు
పండుగ
వేళ
డబ్బులు
అందించింది.
రైతు
భరసా
నిధులను
సంక్రాంతికి
విడుదల
చేయాలని
తొలుత
భావించినా…
ఇప్పుడు
ఈ
నెల
26వ
తేదీకి
వాయిదా
పడింది.
దీంతో,
రైతుల
ఖాతాల్లో
ప్రభుత్వం
గతంలో
ఇచ్చిన
హామీ
మేరకు
నిధులను
వారి
ఖాతాల్లో
జమ
చేసింది.
సంక్రాంతి
పండుగ
వేళ
తెలంగాణ
ప్రభుత్వం
కీలక
నిర్ణయం
అమలు
చేసింది.
రైతులు
పండించే
సన్న
బియ్యం
వడ్లకు
క్వింటాకు
రూ.500
చొప్పున
బోనస్
అందిస్తామని
గతంలో
ప్రభుత్వం
హామీ
ఇచ్చింది.
ఈ
హామీ
మేరకు
పథకం
అమలు
చేస్తోంది.
గత
ఏడాది
కూడా
సన్నబియ్యం
పండించిన
రైతులకు
బోనస్
అందించింది.
ఈ
సారి
కూడా
కొనసాగించింది.
అందులో
భాగంగా
తాజాగా
సన్నబియ్యం
పండించిన
రైతులకు
తెలంగాణ
ప్రభుత్వం
నిధులు
విడుదల
చేసింది.
క్వింటాకు
రూ.500
చొప్పున
రైతుల
బ్యాంకు
ఖాతాల్లో
జమ
చేసింది.
దీంతో
పండుగ
వేళ
రైతులు
సంతోషం
తో
ఉన్నారు.
పండుగ
వేళ
రైతుల
ఖాతాల్లో
ఈ
నిధులు
జమ
చేయాలని
నిర్ణయం
తీసుకోవటంతో
తాజాగా
పౌరసరఫరాల
శాఖ
రూ.500
కోట్లు
విడుదల
చేసింది.
వానాకాలంలో
పండించిన
రైతులకు
ఈ
నిధులు
ఇచ్చింది.
ఈ
నిధులతో
కలిసి
ఇప్పటివరకు
ఈ
సీజన్లో
మొత్తం
రూ.1,429
కోట్ల
నిధులను
బోనస్
రూపంలో
చెల్లించినట్లు
లెక్కలు
స్పష్టం
చేస్తున్నాయి.
కాగా,
సన్న
బియ్యం
పండించిన
వారికి
మద్దతు
ధరతో
పాటు
బోనస్
ఇస్తామని
ప్రభుత్వం
హామీ
ఇచ్చింది.
ఈ
మేరకు
ప్రభుత్వం
రైతులకు
ప్రోత్సాహం
అందిస్తోంది.
క్వింటాకు
అదనంగా
రూ.500
ఇస్తుండటంతో
రైతులు
సాగు
చేసేందుకు
ఆసక్తి
చూపిస్తున్నారు.
దీంతో
తెలంగాణలో
సన్న
బియ్యం
సాగు
పెరుగుతోంది.
రైతులు
తమ
బియ్యాన్ని
విక్రయించుకునేందుకు
గ్రామాల్లో
ఐకేపీ
సెంటర్లు,
సహకార
సంఘాల
ద్వారా
కొనుగోలు
కేంద్రాలను
ఏర్పాటు
చేసింది.
వీటి
ద్వారా
రైతులు
తమ
వడ్లను
అమ్ముకోనేందుకు
వెసులుబాటు
కల్పించారు.
కాగా,
నాడు
ఇచ్చిన
హామీ
మేరకు
ఈ
సారి
కూడా
నిధులను
విడుదల
చేస్తూ
నిర్ణయం
తీసుకుంది.
రైతులు
వడ్లు
విక్రయించిన
తర్వాత
వారి
వివరాలను
అధికారులు
నమోదు
చేసుకుంటున్నారు.
వారికి
మద్దతు
ధరతో
పాటు
బోనస్
డబ్బులను
బ్యాంక్
ఖాతాల్లో
జమ
చేస్తున్నారు.


