Telangana
oi-Bomma Shivakumar
పాన్
ఇండియా
స్టార్
ప్రభాస్
‘రాజాసాబ్’,
మెగాస్టార్
చిరంజీవి
‘మన
శంకరవరప్రసాద్
గారు’
సినిమాలు
సంక్రాంతి
కానుకగా
విడుదలకు
సిద్దమైన
విషయం
తెలిసిందే.
ప్రభాస్
‘రాజాసాబ్’
మూవీ
జనవరి
9
న
ప్రపంచవ్యాప్తంగా
విడుదలకు
సిద్ధమైంది.
అలాగే
మెగాస్టార్
చిరంజీవి
‘మన
శంకరవరప్రసాద్
గారు’
మూవీ
జనవరి
12
న
రిలీజ్
కానుంది.
ఇప్పటికే
ఈ
రెండు
సినిమాలకు
సెన్సార్
పూర్తి
అయింది.
రెండు
సినిమాలకూ
యూ/ఏ
సర్టిఫికెట్
లభించింది.
అయితే
టికెట్
రేట్ల
పెంపు,
ప్రత్యేక
షోలకు
అనుమతి
కోసం
తాజాగా
ఈ
రెండు
సినిమాల
నిర్మాతలు
తెలంగాణ
హైకోర్టును
ఆశ్రయించారు.
టికెట్
ధరలు
పెంచకుండా
గతంలో
సింగిల్
జడ్జి
ఇచ్చిన
ఉత్తర్వులను
సస్పెండ్
చేయాలని
ఈ
మేరకు
పిటిషన్
దాఖలు
చేశారు.
ఈ
క్రమంలో
పిటిషన్
పై
బుధవారం
హైకోర్టు
విచారణ
చేపట్టనుంది.
హైకోర్టు
తీర్పు
ఆధారంగా
టికెట్
రేట్లు,
ప్రీమియర్స్
పై
క్లారిటీ
వచ్చే
అవకాశం
ఉంది.
ఇక
ప్రభాస్
రాజాసాబ్,
చిరంజీవి
‘మన
శంకరవరప్రసాద్
గారు’
సినిమాలు
భారీ
బడ్జెట్
తో
తెరకెక్కాయి.
ఈ
నేపథ్యంలో
ఈ
చిత్రాలకు
సాధారణ
ధరలతో
వసూళ్లు
రాబట్టడం
కష్టమని
ఇరు
చిత్రాల
నిర్మాతలు
భావిస్తున్నారు.
ఈ
క్రమంలోనే
ఆ
ఉత్తర్వులను
వెంటనే
సస్పెండ్
చేయాలని
కోరుతూ
డివిజన్
బెంచ్
ను
ఆశ్రయించారు.
ఇక
రాజాసాబ్
ప్రీమియర్స్
జనవరి
8
న
ఉండనున్నాయి.
జనవరి
7
నుంచి
నైజాంలో
టికెట్
బుకింగ్స్
ప్రారంభం
కానున్నాయని
సమాచారం.
మూవీ
జనవరి
9
న
ప్రపంచవ్యాప్తంగా
రిలీజ్
కు
సిద్దమైంది.
రాజాసాబ్
ఫైనల్
రన్
టైమ్
సుమారు
175
నిమిషాలు..
అంటే
దాదాపు
2
గంటలు
55
నిమిషాలుగా
లాక్
చేసినట్టు
సమాచారం.


