Andhra Pradesh
oi-Dr Veena Srinivas
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో
అధికారంలో
ఉన్న
కూటమి
ప్రభుత్వం
అన్ని
విధాలా
అన్ని
వర్గాల
వారి
సంక్షేమానికి
పెద్ద
పీట
వేస్తుంది.
ముఖ్యంగా
ఏపీలో
అన్ని
మతాలకు
తగిన
ప్రాధాన్యతను
ఇస్తూ
అనేక
కీలక
నిర్ణయాలను
తీసుకుంటుంది.
ప్రస్తుతం
క్రిస్మస్
వేడుకల
నేపధ్యంలో
క్రిస్టియన్లకు
శుభవార్త
చెప్పింది
ఏపీ
సర్కార్.
క్రిస్మస్
పండుగకు
ముఖ్యంగా
పాస్టర్
లకు
శుభవార్త
అందించింది.
పాస్టర్
ల
గౌరవ
వేతనం
విడుదల
చేసిన
ప్రభుత్వం
రాష్ట్రంలోని
పాస్టర్లకు
నెలవారీగా
అందించే
గౌరవ
వేతనాల
నిధులను
ప్రభుత్వం
విడుదల
చేసింది.
ఏపీ
సీఎం
చంద్రబాబు
గౌరవ
వేతనాల
విషయంలో
ఇచ్చిన
మాటకు
కట్టుబడి
పాస్టర్
లకు
గౌరవ
వేతనం
అందించారు.
సెమీ
క్రిస్మస్
రోజున
ముఖ్యమంత్రి
నారా
చంద్రబాబు
నాయుడు
ప్రకటించినట్టుగానే,
డిసెంబర్
24వ
తేదీ
సాయంత్రం
లోపే
గౌరవ
వేతనాలు
చెల్లించామని
ప్రభుత్వం
స్పష్టం
చేసింది.
రూ.50.50
కోట్లకు
పైగా
నిధుల
విడుదల
రాష్ట్రవ్యాప్తంగా
మొత్తం
8,418
మంది
పాస్టర్లకు
గౌరవ
వేతనాల
కోసం
రూ.50.50
కోట్లకు
పైగా
నిధులను
నేడు
విడుదల
చేశారు.
ఈ
నిధులు
నేరుగా
పాస్టర్ల
బ్యాంకు
ఖాతాల్లో
జమయ్యాయి.
2024
డిసెంబర్
నెల
నుంచి
2025
నవంబర్
వరకు
మొత్తం
12
నెలలకు
సంబంధించిన
గౌరవ
వేతనాలను
నేడు
ఒకేసారి
ప్రభుత్వం
చెల్లించింది.
పాస్టర్
కు
నెలకు
5వేల
చొప్పున,
సంవత్సరానికి
60వేలు
ఈ
పథకం
కింద
ఒక్కో
పాస్టర్కు
నెలకు
రూ.5,000
చొప్పున,
వార్షికంగా
రూ.60,000
అందజేశారు.
ప్రభుత్వం
ఇచ్చిన
మాట
ప్రకారం
వేతనాలు
విడుదల
కావడంతో
పాస్టర్లలో
హర్షాతిరేకాలు
వ్యక్తమవుతున్నాయి
పండుగకు
ముందు
ఇది
వారికి
గిఫ్ట్
అన్న
అభిప్రాయం
వ్యక్తం
అవుతుంది..
క్రిస్మస్
పండుగకు
ముందే
ఈ
నిధులు
జమ
కావడం
పాస్టర్లకు
మరింత
ఆనందాన్ని
కలిగిస్తోంది.
పాస్టర్
లలో
సంతోషం
మత
సేవలు
చేస్తున్న
పాస్టర్లకు
ఆర్థిక
భరోసా
కల్పించడమే
ఈ
గౌరవ
వేతనాల
లక్ష్యమని
ఏపీ
లోని
కూటమి
ప్రభుత్వం
తెలిపింది.
అన్ని
వర్గాల
సంక్షేమానికి
కూటమి
ప్రభుత్వం
ప్రాధాన్యత
ఇస్తోందని
ఈ
చర్య
మరోసారి
స్పష్టం
చేస్తోందని
రాజకీయ
విశ్లేషకులు
అభిప్రాయపడుతున్నారు.
క్రిస్మస్
పండుగ
వేళ
పాస్టర్లకు
ప్రభుత్వం
అందించిన
ఈ
కానుక
పాస్టర్
ల
సంతోషానికి
కారణం
అయ్యింది.


