International
oi-Dr Veena Srinivas
అమెరికా
అధ్యక్షుడు
డోనాల్డ్
ట్రంప్
ఆరోగ్యం
గురించి
గత
కొంతకాలంగా
అమెరికాలో
పెద్ద
చర్చ
జరుగుతోంది.
ఇక
తాజాగా
అమెరికా
అధ్యక్షుడు
ట్రంప్
తన
ఆరోగ్యంపైన
కీలక
వివరాలను
వెల్లడించారు.
తను
వైద్యులు
సూచించిన
మోతాదు
కంటే
ఎక్కువ
ఆస్పిరిన్
తీసుకుంటున్నానని
డోనాల్డ్
ట్రంప్
తెలిపారు.
అక్టోబర్
నెలలో
తాను
ఆరోగ్యం
బాగోక
సీటీ
స్కాన్
చేయించుకున్నాను
అని
పేర్కొన్న
ట్రంప్,
అది
ఎంఆర్ఐ
స్కాన్
కాదని
స్పష్టం
చేశారు.
ఎక్కువ
మోతాదు
ఆస్పిరిన్
తీసుకుంటున్న
ట్రంప్
తనకు
రక్తనాళాలలో,
తన
రక్తం
చిక్కగా
ప్రవహించకుండా
గుండెకు
మంచిగా
పలుచగా
ప్రవహించాలి
అన్న
ఉద్దేశంతో
తనకు
ఆస్పిరిన్
మంచిదని
వైద్యులు
చెప్పారన్నారు.
అందుకే
తాను
వైద్యులు
సూచించిన
దాని
కంటే
ఎక్కువ
మోతాదు
ఆస్పిరిన్
తీసుకుంటున్నానని
ట్రంప్
తెలిపారు.
తన
గుండెలో
చిక్కటి
రక్తం
ప్రవహించడం
తనకు
ఇష్టం
లేదన్నారు.
తన
ఆరోగ్యం
పైన
ప్రజలలో
ప్రశ్నలు
అందుకే
తాను
కొంచెం
మూఢనమ్మకాలను
విశ్వసిస్తాను
అని
చెప్పిన,
గతంలో
తాను
పొత్తి
కడుపు,
గుండె
పరీక్షల
కోసం
ఆసుపత్రికి
వెళ్లడం
వల్లే
తన
ఆరోగ్యంపైన
ఇంత
ప్రచారం
జరుగుతుందని
ఆవేదన
వ్యక్తం
చేశారు.
తన
ఆరోగ్యం
పైన
ప్రజలలో
ప్రశ్నలు
తలెత్తడానికి
ఆ
సందర్శన
ఈ
కారణమంటూ
ట్రంప్
తెలిపారు.
అయితే
కొంతకాలం
క్రితం
డోనాల్డ్
ట్రంప్
కుడి
చేతిపైన
గాయం
మరకలపైన
మీడియాలోనూ
సోషల్
మీడియాలోనూ
చర్చ
జరిగింది.
ట్రంప్
ఆరోగ్యంపై
వైట్
హౌస్
చెప్పిందిదే
అనారోగ్యం
పైన
వార్తలు
పెద్ద
ఎత్తున
ప్రచారం
అయ్యాయి.
గాయాన్ని
దాచడం
కోసం
ట్రంప్
దానికి
మేకప్
చేశారని
పెద్ద
ఎత్తున
వార్తలు
వచ్చాయి.
ఈ
ఊహాగానాలకు
వైట్
హౌస్
స్పందించింది.
డోనాల్డ్
ట్రంప్
కు
రక్తనాళాల
సమస్య
ఉందని,
ఇది
వృద్ధులలో
సాధారణంగా
కనిపించే
లక్షణమని
వైట్
హౌస్
సమాధానమిచ్చింది.
నేను
ఆరోగ్యంగా,బలంగా
ఉన్నా..
గుండె
పరీక్షల్లో
ఏ
సమస్య
లేదని
వైద్యులు
చెప్పారని
అన్నారు.


