సంక్రాంతి కంటే ముందే.. రైతులకు రేవంత్ సర్కార్ అలెర్ట్!

Date:


Telangana

oi-Dr Veena Srinivas

తెలంగాణ
ప్రభుత్వం
రైతులకు
కీలక
అలర్ట్
ను
ఇచ్చింది.
సంక్రాంతి
పండుగ
లోగా
రైతులు
ధాన్యం
కొనుగోలు
కేంద్రాల
వద్ద
ధాన్యాన్ని
విక్రయించుకోవాలని
సూచించింది.
ఖరీఫ్
సీజన్
కు
సంబంధించి
ధాన్యం
సేకరణ
మరో
వారం
రోజుల్లో
ముగియనున్న
నేపథ్యంలో
సంక్రాంతి
తర్వాత
కొనుగోలు
కేంద్రాలను
మూసివేయాలని
తెలంగాణ
ప్రభుత్వం
నిర్ణయం
తీసుకుంది.


పండుగ
ముగిసేలోపు
ధాన్యం
కొనుగోళ్ళు


ఖరీఫ్
సీజన్లో
70
లక్షల
మెట్రిక్
టన్నుల
ధాన్యం
కొనుగోలు
చేయాలని
ప్రభుత్వం
లక్ష్యంగా
పెట్టుకుంది.
ఇప్పటికే
రాష్ట్రవ్యాప్తంగా
లక్ష్యంలో
95
శాతానికి
పైగా
అంటే
69
లక్షల
మెట్రిక్
టన్నుల
ధాన్యాన్ని
సేకరించింది.
పండుగ
ముగిసేలోపు
మరో
రెండు
లక్షల
మెట్రిక్
టన్నుల
ధాన్యం
కేంద్రాలకు
వచ్చే
అవకాశం
ఉందని
అధికారులు
అంచనా
వేస్తున్నారు.
దీంతో
మొత్తం
ధాన్యం
సేకరణ
71
లక్షల
టన్నులకు
చేరనుంది.


రాష్ట్ర
వ్యాప్తంగా
8300
ధాన్యం
కొనుగోలు
కేంద్రాలు

గత
పది
సంవత్సరాల
ఖరీఫ్
చరిత్రలో
ఇదే
అత్యధిక
ధాన్యం
సేకరణగా
నిలుస్తుందని
వారు
చెబుతున్నారు.
తెలంగాణ
రాష్ట్ర
వ్యాప్తంగా
ధాన్యం
కొనుగోలు
కోసం
గత
అక్టోబర్
నెల
నుంచి
8300
ధాన్యం
కొనుగోలు
కేంద్రాలను
ఏర్పాటు
చేశారు.

సేకరించిన
69
లక్షల
టన్నులలో,
37
లక్షల
టన్నుల
దొడ్డు
ధాన్యం,
32
లక్షల
టన్నుల
సన్న
ధాన్యం
ఉన్నాయి.


ఇంకా
కొనసాగుతున్న
ధాన్యం
సేకరణ

ఉమ్మడి
ఆదిలాబాద్,
వరంగల్,
ఖమ్మం,
మహబూబ్నగర్
వంటి
జిల్లాలలో
ఇంకా
ధాన్యం
సేకరణ
జరుగుతుంది.
మొత్తం
1800
కేంద్రాలలో
ధాన్యాన్ని
సేకరిస్తున్నారు.
13.70
లక్షల
మంది
రైతుల
నుంచి
ధాన్యం
కొనుగోలు
చేసి
వారి
ఖాతాలలో
16వేల
942
కోట్ల
రూపాయలను
జమ
చేశారు.
ఇక
ధాన్యం
విక్రయించిన
రెండు
మూడు
రోజుల్లోనే
రైతులకు
నేరుగా
వారి
ఖాతాలోకి
డబ్బు
జమ
అవుతున్నాయి.


సన్న
ధాన్యం
అమ్మిన
వారికి
బోనస్

ఇదే
సమయంలో
సన్న
ధాన్యం
అమ్మిన
రైతులకు
కూడా
ప్రభుత్వం
బోనస్
ను
చెల్లిస్తోంది.
ఇప్పటివరకు
1850
కోట్ల
రూపాయల
బోనస్
చెల్లించవలసి
ఉండగా,
924
కోట్ల
రూపాయలను
చెల్లించారు.

ధాన్యం
కొనుగోలు
పూర్తయ్యేసరికి
పెండింగ్లో
ఉన్న
బోనస్
చెల్లింపులను
కూడా
పూర్తి
చేయాలని
ప్రభుత్వం
లక్ష్యంగా
పెట్టుకుంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related