రేపే చర్లపల్లి వీక్లీ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం- ఏపీలో హాల్ట్ స్టేషన్లు

Date:


Telangana

oi-Chandrasekhar Rao

రెండు
తెలుగు
రాష్ట్రాల
ప్రజలకు
రైల్వే
మంత్రిత్వ
శాఖ
ప్రయాణికులకు
తీపి
కబురు
వినిపించింది.
హైదరాబాద్
కు
కొత్త
అమృత్
భారత్
ఎక్స్‌ప్రెస్
రైలును
మంజూరు
చేసింది.
ఇది
వీక్లీ
ఎక్స్
ప్రెస్.
శుక్రవారం
పట్టాలెక్కబోతోంది.
దీనికి
సంబంధించిన
టైమ్
టేబుల్,
ఏపీలో
హాల్ట్
స్టేషన్ల
జాబితా
విడుదల
అయింది.
నాలుగు
రాష్ట్రాలను
కనెక్ట్
చేసే
ఎక్స్
ప్రెస్
ఇది.
తెలంగాణ,
ఏపీ,
తమిళనాడు,
కేరళ
మీదుగా
రాకపోకలు
సాగిస్తుంది.

చర్లపల్లి
నుంచి
తిరువనంతపురం
నార్త్
మధ్య

కొత్త
అమృత్
భారత్
వీక్లీ
ఎక్స్‌ప్రెస్‌ను
ప్రారంభించనున్నట్లు
దక్షిణ
మధ్య
రైల్వే
వెల్లడించింది.
తిరువనంతపురం
నార్త్
నుంచి
శుక్రవారం
(జనవరి
23)
ఉదయం
10:45
నిమిషాలకు
బయలుదేరే
నంబర్
06308
ఎక్స్
ప్రెస్..
మరుసటి
రోజు
సాయంత్రం
4:30
గంటలకు
చర్లపల్లికి
చేరుకుంటుంది.
ఇది
ఇనాగ్యురల్
సర్వీస్.
రెగ్యులర్
ఎక్స్
ప్రెస్
నంబర్
17041/17042
టైమ్
టేబుల్
త్వరలో
వెల్లడిస్తామని
దక్షిణ
మధ్య
రైల్వే
తెలిపింది.

తిరువనంతపురం
నార్త్
నుంచి
బయలుదేరే
ఇనాగ్యురల్
సర్వీస్..
వర్కల
శివగిరి
(11:23/11:26),
కొల్లం
(11:52/11:55),
కరునాగపల్లి
(12:20/12:23),
కాయంకులం
(12:40/12:43),
మావెలికర
(12:52/12:55),
చెంగన్నూర్
(13:05/13:08),
తిరువళ్ల
(13:17/13:20),
చంగనస్సేరి
(13:30/13:33),
కొట్టాయం
(13:50/13:55),
ఎర్నాకులం
టౌన్
(14:55/15:00),
ఆలువా
(15:20/15:23),
త్రిస్సూర్
(16:25/16:30),
పాలక్కాడ్
(18:00/18:05)
స్టేషన్లల్లో
ఆగుతుంది.

తమిళనాడులో
కోయంబత్తూరు
(19:35/19:40),
తిరుపూరు
(20:25/20:30),
ఈరోడ్
(21:20/21:30)
వద్ద
స్టాప్‌లు
ఉంటాయి.
సేలం
(22:20/22:23),
జోలార్‌పేట,
(00:02/00:05),
కాట్పాడి
(01:10/01:15),
తిరుత్తణి
(02:17/02:20),
రేణిగుంట
(03:20/03:30),
నెల్లూరు
(05:43/05:45),
ఒంగోలు
(07:30/07:32),
బాపట్ల
(08:30/08:32),
తెనాలి
(09:38/09:40),
గుంటూరు
(10:20/10:30),
సత్తెనపల్లి
(11:23/11:25),
మిర్యాలగూడ
(12:48/12:50),
నల్గొండ
(13:23/13:25)
లల్లో
హాల్ట్
సౌకర్యం
ఉంది.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related