వైరల్ వీడియో: ట్రక్కును ఢీ కొట్టిన రైలు

Date:


India

oi-Bomma Shivakumar

జార్ఖండ్
లోని
డియోఘర్
లో
భారీ
రైలు
ప్రమాదం
జరిగింది.
గోండా-
అసన్
సోల్
ఎక్స్
ప్రెస్

ట్రక్కును
ఢీ
కొట్టింది.
దీంతో

ప్రాంతంలో
ఉద్రిక్త
వాతావరణం
చోటు
చేసుకుంది.

ఘటన
రైల్వే
గేటు
వద్ద

ట్రక్కు
రూల్స్
కు
విరుద్ధంగా
రైలు
పట్టాలను
దాటుతుండగా
జరిగింది.
ట్రాఫిక్
రద్దీ
అధికంగా
ఉన్న
నేపథ్యంలో
ట్రక్కు
డ్రైవర్
రైల్వే
క్రాసింగ్
గుండా
వెళ్లేందుకు
యత్నించిన
నేపథ్యంలో

ఘటన
జరిగినట్లు
తెలుస్తోంది.

సిగ్నల్
లో
సాంకేతిక
లోపం
కారణంగా
రైల్వే
గేటు
వేయకపోయడంతో
జార్ఖండ్
లోని
డియోఘర్
లో
రైలు
ప్రమాదం
సంభవించింది.
ట్రక్కు-
రైలు
ఢీ
కొంది.

ప్రమాదంలో
ట్రక్కు
పూర్తిగా
నుజ్జునుజ్జు
అయింది.
రైలు
ఇంజిన్
భాగం
కూడా
దెబ్బతింది.

ప్రమాద
సమయంలో
రెండు
ద్విచక్ర
వాహనాలు
కూడా
ధ్వంసం
అయ్యాయి.
రైలు
ప్రమాదం
కారణంగా

రూట్
లోని
పలు
రైళ్లకు
అంతరాయం
ఏర్పడింది.

ఘటన
ఉదయం
9
గంటల
38
నిమిషాలకు
జరిగింది.
అయితే
ఉదయం
10
గంటల
55
నిమిషాలకు

లైన్
క్లియర్
అయింది.
రైళ్ల
రాకపోకలు
తిరిగి
ప్రారంభం
అయ్యాయి.

గేట్
కీపర్
పంకజ్
కుమార్
తెలిపిన
వివరాల
ప్రకారం..
హెవీ
ట్రాఫిక్
కారణంగా
గేటు
వేయడం
కుదరలేదని

క్రమంలోనే
గోండా-
అసన్
సోల్
ఎక్స్
ప్రెస్
ఒక్కసారిగా
రావడంతో
ట్రక్కును
ఢీ
కొట్టింది.

క్రమంలోనే
మరో
రెండు
ద్విచక్ర
వాహనాలు
కూడా
పూర్తిగా
దెబ్బతిన్నాయి.
అయితే

ఇద్దరు
బైకర్స్
తృటిలో
తప్పించుకున్నారు.
అయితే

ఘటనలో
ఇప్పటి
వరకూ
ఎలాంటి
ప్రాణ
నష్టం
వాటిల్ల
లేదని
స్పష్టం
చేశారు.

స్థానికులు,
ప్రత్యక్ష
సాక్షులు
అందించిన
సమాచారం
ప్రకారం..
రైలు
వేగం
ఒకవేళ
అధికంగా
ఉంటే
ప్రమాదం
తీవ్రస్థాయిలో
ఉండేదని
ఆస్తి
నష్టం,
ప్రాణ
నష్టం
ఎక్కువగా
ఉండేదని
తెలిపారు.

ఘటన
గురించి
తెలిసిన
వెంటనే
అనేక
మంది
సీనియర్
రైల్వే
అధికారులు,
రైల్వే
ప్రొటక్షన్
ఫోర్స్
ఘటనాస్థలికి
చేరుకున్నాయి.
రైళ్ల
రాకపోకలకు
అంతరాయం
కలగకుండా
గంటలో
పరిస్థితిని
యథాతథ
స్థితికి
తీసుకొచ్చారు.
మరోవైపు

ఘటనపై
నలుగురు
సభ్యులతో
కమిటీ
ఏర్పాటు
చేసినట్లు
అధికారులు
తెలిపారు.
కమిటీ
అందించే
నివేదిక
ప్రకారం..
ఘటనకు
కారకులైన
వారిపై
కఠినమైన
నిర్ణయం
తీసుకుంటామని
తెలిపారు.





Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related