1/58
రాష్ట్ర ఖ్యాతిని ఘనంగా చాటేలా ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ భారత్ ఫ్యూచర్ సిటీ మీర్ఖాన్పేటలో సోమవారం(08-12-2025) ప్రారంభమైంది.
2/58
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దీనిని ప్రారంభించారు.
3/58
భారీ లక్ష్య సాధన కోసం అదేస్థాయి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రెండ్రోజుల పాటు దీనిని నిర్వహించనుంది.
4/58
దేశ, విదేశాలకు చెందిన ఫార్చ్యూన్–500 కంపెనీల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, దిగ్గజ పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు, సినీ.. క్రీడా.. ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు
5/58
6/58
7/58
8/58
9/58
10/58
11/58
12/58
13/58
14/58
15/58
16/58
17/58
18/58
19/58
20/58
21/58
22/58
23/58
24/58
25/58
26/58
27/58
28/58
29/58
30/58
31/58
32/58
33/58
34/58
35/58
36/58
37/58
38/58
39/58
40/58
41/58
42/58
43/58
44/58
45/58
46/58
47/58
48/58
49/58
50/58
51/58
52/58
53/58
54/58
55/58
56/58
57/58
58/58


