@sakshi.com

10 POSTS

Exclusive articles:

హలో ఇండియా… ఓసారి ఆంధ్రప్రదేశ్‌ వైపు చూడండి.

రాష్ట్ర రైతులు పండించిన అరటి పండ్ల ధర కిలో కేవలం 50 పైసలు పలుకడం, ఉల్లిపాయల నుంచి టమాట వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు అవస్థ పడుతుండడాన్ని దేశం...

ఆంధ్రప్రదేశ్‌ సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తాలి…. వైఎస్సార్‌సీపీ ఎంపీలకు పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రైతుల ఇక్కట్లతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలను పార్లమెంట్‌ ఉభయ సభల్లో బలంగా లేవనెత్తి.. ప్రజల గొంతుకను గట్టిగా వినిపించాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలను పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి...

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక అభివృద్ధి మాటున భూ దోపిడీ…

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక అభివృద్ధి ముసుగులో చంద్రబాబు కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా భూ దోపిడీకి పాల్పడుతోంది. Source link

ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు అంతులేని భూదాహం… రాజధానిలో రెండో విడత కింద ఏడు గ్రామాల్లో 20 వేల 494 ఎకరాలకుపైగా భూ సమీకరణకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌

రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటికే 53 వేల 748 ఎకరాలు సమీకరించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చం‍ద్రబాబుకు ఇంకా భూదాహం తీరడం లేదు. మలి విడతలో తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లోని 11...

ఆంధ్రప్రదేశ్‌లో వరి రైతుల పరిస్థితి దయనీయం… ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలం… దళారుల కనుసన్నల్లోనే ధాన్యం సేకరణ వ్యవస్థ

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా నిలువునా దోపిడీ చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు తోడు దళారుల...

Breaking

spot_imgspot_img