రాష్ట్ర రైతులు పండించిన అరటి పండ్ల ధర కిలో కేవలం 50 పైసలు పలుకడం, ఉల్లిపాయల నుంచి టమాట వరకు ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కక అన్నదాతలు అవస్థ పడుతుండడాన్ని దేశం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల ఇక్కట్లతోపాటు రాష్ట్రానికి సంబంధించిన అన్ని ప్రధాన సమస్యలను పార్లమెంట్ ఉభయ సభల్లో బలంగా లేవనెత్తి.. ప్రజల గొంతుకను గట్టిగా వినిపించాలని వైఎస్సార్సీపీ ఎంపీలను పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి...
రాజధాని అమరావతి నిర్మాణానికి ఇప్పటికే 53 వేల 748 ఎకరాలు సమీకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇంకా భూదాహం తీరడం లేదు. మలి విడతలో తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లోని 11...
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా నిలువునా దోపిడీ చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు తోడు దళారుల...