ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని,...
తెలంగాణ పల్లెల్లో పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని 564 మండలాల్లో 12వేల728 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 12వేల728 సర్పంచ్, లక్షా12వేల242 వార్డు సభ్యుల స్థానాలకు 3 విడతల్లో...