ఢిల్లీ-హైదరాబాద్ ఎయిరిండియా విమానంలో బాంబు పెట్టామంటూ వచ్చిన ఈ-మెయిల్ తీవ్ర కలకలం రేపింది. వెంటనే విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేయగా.. దాని చుట్టూ ఫైర్ ఇంజిన్లను సిద్ధం చేశారు....
హనుమకొండ అడిషనల్ కలెక్టర్, ఇన్చార్జి డీఈవోగా ఉన్న వెంకట్ రెడ్డి లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కారు. కొత్తూరు హైస్కూల్ అనుమతి పునరుద్ధరణకు అనుమతి ఇవ్వడానికి రూ. 60వేలు లంచం తీసుకుంటుండగా.....
పుష్ప సినిమా స్టైల్లో హవాలా డబ్బు రవాణా చేస్తున్న ముఠాను హైదరాబాద్ బోయిన్పల్లి పోలీసులు పట్టుకున్నారు. కారులో భారీగా నగదు తరలిస్తున్నారని తెలుసుకొని.. బోయిన్పల్లి నుంచి శామీర్పేట్ వరకు ఛేజ్...