thiru

10 POSTS

Exclusive articles:

బోల్తా పడ్డ మరో ట్రావెల్ బస్సు.. బస్సులో 35 మంది అయ్యప్ప భక్తులు | Ayyappa Devotees Travel Bus Overturned Five People Injured

సాక్షి, తిరుపతి జిల్లా: చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. గుంటూరు నుంచి శబరిమలైకి వెళ్తున్న...

దళిత యువకుడిపై సీఐ దౌర్జన్యం | CI atrocities on Dalit youth at Anakapalli Andhra Pradesh

నర్సీపట్నం: అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెంది­న దళిత యువకుడు, వైఎ­స్సార్‌సీపీ యూత్‌ పట్ట­ణ అధ్యక్షుడు అల్లంపల్లి ఈశ్వ­రరావుపై పట్టణ సీఐ గఫూర్‌ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. బాధితుడు విడుదల చేసిన వీడియో...

విద్యారంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది | YSRCP Leader Pushpa Srivani Fires On Chandrababu Govt

పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకురాలు, మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి చంద్రబాబు పై మండిపడ్డారు.పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. చంద్రబాబు మొదటి సారి మన్యం జిల్లాకు వచ్చారు....

ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ.. బడా మోసం | Rs 7 Lakh Fraud in the name of hidden treasures at Kamareddy

సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఓ కుటుంబాన్ని ముగ్గురు వ్యక్తులు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయంటూ నమ్మబలికారు. వారి మాటలకు ఆ కుటుంబం  ఆశపడింది. అయితే...

రక్షణ పరిశ్రమల్ని ఆకర్షించలేని ఏపీ | Central Govt response to YSRCP party leader Mithun Reddy question in Lok Sabha

లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు సాక్షి, న్యూఢిల్లీ: రక్షణరంగ పరిశ్రమల్ని ఆంధ్రప్రదేశ్‌ ఆకర్షించలేకపోతున్నట్లు రక్షణశాఖ సహాయమంత్రి సంజయ్‌ సేథ్‌ చెప్పారు. లోక్‌సభలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ...

Breaking

spot_imgspot_img