ఇంద్రకీలాద్రీపై నేడు మహిషాసురమర్దని అలంకరణలో అమ్మవారు..
As part of the Dussehra Navratri festival, Amma who lit up the Indrakiladri will give darshan to the devotees in the decoration of Mahishasura...
ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ టు కడప మధ్య ఫ్లైట్ సర్వీసులు మళ్లీ ప్రారంభం..
<!-- -->
ప్రయాణికులకు
ఇండిగో
విమానసంస్థ
ఓ
శుభవార్తను
అందించింది.
హైదరాబాద్
టు
కడప
మధ్య
విమాన
సర్వీసులు
మళ్లీ
ప్రారంభం
కానున్నాయి.
ఈ
మేరకు
కడప
ఎయిర్పోర్ట్
ఓ
కీలక
ప్రకటన
విడుదల
కూడా
చేసింది.
విమాన
సర్వీసును
మళ్లీ
ప్రారంభిస్తున్నందుకు
సంతోషంగా
ఉందని
ఇండిగో
వెల్లడించింది.
హైదరాబాద్
టు
కడప
మధ్య
విమాన
సర్వీసు
పునరుద్ధరణ
పట్ల
ప్రయాణికులు
హర్షం
వ్యక్తం
చేస్తున్నారు.
ఇండిగో
సంస్థ
కీలక
ప్రకటన..
హైదరాబాద్
నుంచి
కడప
మధ్య
విమాన
రాకపోకలు
పునః
ప్రారంభం
కానున్నట్లు
అధికారులు
తెలిపారు.
ఈ
విషయాన్ని
కడప
ఎయిర్పోర్ట్
అధికారులు
వెల్లడించారు.
ఇక,
ఇక్కడి
నుండి
ప్రతిరోజూ
ఇండిగో
సర్వీసులు
నడుస్తాయని
అధికారులు
స్పష్టం
చేశారు.
ఈ
రూట్లో
సర్వీసులు
మళ్లీ
ప్రారంభించడం
ఎంతో
సంతోషంగా
ఉందని
ఇండిగో
సంస్థ
కీలక
ప్రకటన
చేసింది.
ఈ
నెల
(అక్టోబర్)
27వ
తేది
నుంచి
ఈ
రూట్లో
సర్వీసులు
ప్రారంభం
కానున్నట్లు
సమాచారం.
ఈ
సర్వీసులను
ప్రయాణికులు
ఉపయోగించుకోవాలని
అధికారులు
సూచించారు.
అక్టోబర్
27న..
6ఈ
7096
విమానం
అక్టోబర్
27న
ఉదయం
11
గంటలకు
హైదరాబాద్
నుంచి
ప్రారంభమవుతుంది.
అదే
రోజు
మధ్యాహ్నం
12
గంటల
40
నిమిషాలకు
కడప
విమానాశ్రయానికి
చేరుకుంటుంది.
ప్రతీరోజు
ఇదే
సమయానికి
ప్రయాణికులకు
విమానం
అందుబాటులో
ఉండనుంది.
6ఈ
7097
విమానం
తిరుగు
ప్రయాణంలో
అక్టోబర్
27వ
తేదీన
మధ్యాహ్నం
3
గంటల
55
నిమిషాలకు
కడపలో
బయలుదేరుతుంది.
సాయంత్రం
5
గంటల
10
నిమిషాలకు
హైదరాబాద్
ఎయిర్పోర్టుకు
చేరుకుంటుంది.
ఈ
సర్వీసు
కూడా
ప్రతిరోజూ
ప్రయాణికులకు
అందుబాటులో
ఉండనుంది.
74
దేశీయ
గమ్యస్థానాలు..
ఇండిగో
నిత్యం
కొత్త
మార్గాలను
అనుసంధానించేందుకు
నిరంతరం
కృషి
చేస్తుంది.
అందులో
భాగంగానే
హైదరాబాద్
నుండి
కడప
విమాన
సర్వీసులు..
ప్రస్తుతం,
ఇండిగో
హైదరాబాద్
నుండి
కడప
విమానాలతో
సహా
74
దేశీయ
గమ్యస్థానాలకు
తన
సర్వీసులను
అందిస్తోంది.
హైదరాబాద్
నుండి
కడప
వెళ్లాలనుకునేవారు
లేదంటే
కడప
నుండి
హైదరాబాద్
చేరుకోవాలనుకునేవారు
విమానాల
టికెట్లను
నేరుగా
వెబ్సైట్
లో
బుక్
చేసుకోగలరు.
లేదంటే
ఇండిగో
మొబైల్
యాప్
నుండి
కూడా
టిక్కెట్లు
బుక్
చేసుకోవచ్చని
ఇండిగో
ప్రకటించింది.ఈ
సందర్బంగా
మిగతా
రాష్ట్రాల్లోని
పలు
ప్రాంతాలకు
నడిచే
విమాన
సర్వీసు
వివరాలను
కూడా
ఇండిగో
సంస్థ
పేర్కొంది....
ఈ నెల 9 నుంచి 18 వరకు విజయవాడ టు శ్రీకాకుళం ప్రత్యేక రైళ్లు..
<!-- -->
రెండు
తెలుగు
రాష్ట్రాల్లో
ఎక్కువగా
చెప్పుకునే
పండుగల్లో
దసరా,
దీపావళి,
సంక్రాతి.
ఈ
పండుగలో
పట్టణాలకు
ఉపాధి
కోసం
వచ్చినవారు
తమ
పల్లెటూర్లకు
బయలుదేరుతారు.
ఈ
పండుగ
క్షణాల్లో
అయిన
కుటుంబసభ్యులతో
కలిసి
సరాదాగా
పండుగలు
జరుపుకోవాలనుకుంటున్నారు.
అందుకోసం
ఊర్లకు
పయనమవుతారు.
అయితే,
వారు
ప్రయాణ
సమయంలో
తీవ్ర
ఇబ్బందులు
ఎదుర్కొంటారు.
పండుగ
సీజన్లో
బస్సుల్లో
జర్నీ
అంటే..
కూర్చోడానికి
కూడా
కనీసం
సీటు
దొరకదు.
ఇక,
ఆటోలు,
కారు
ట్యాక్సీలో
వెళ్దామనుకునే
సాధారణ
ప్రజలకు
వాటి
ధరలు
చుక్కల్ని
చూపిస్తాయి.
అయినా
కానీ,
అందులో
కొందరు
అధిక
ధరలను
వెచ్చించి
మరీ
ప్రయాణం
సాగిస్తుంటారు.
ఇక
ట్రైన్ల
సంగతి
ప్రత్యేకంగా
చెప్పాల్సిన
అవసరం
లేదు.
రెండు,
మూడు
నెలల
ముందే
ట్రైన్
రిజర్వేషన్
చేసుకోవాల్సి
ఉంటుంది.
అంతలా
ప్రయాణికులతో
రైళ్లు
కిక్కిరిసి
పోయింటాయి.
అయితే,
ప్రయాణికుల
రద్దీని
తగ్గించేందుకు
దక్షిణ
మధ్య
రైల్వే
కీలక
నిర్ణయం
తీసుకుంది.
అక్టోబర్,
నవంబర్
నెలలో
జరుపుకునే
ప్రధాన
పండగులు
అయిన
దసరా,
దీపావళికి
ప్రత్యేక
రైళ్లను
నడపనున్నట్లు
ఇప్పటికే
ప్రకటించిన
సంగతి
తెలిసిందే.
ప్రతిరోజూ
రాత్రి
8గంటలకు..
ఇందులో
భాగంగానే,
దసరా
ప్రయాణాల
కోసం
దక్షిణ
మధ్య
రైల్వే
ఆధ్వర్యంలో
నడుస్తున్న
విజయవాడ
టు
శ్రీకాకుళం
మధ్య
ప్రత్యేక
రైళ్లను
అధికారులు
ప్రకటించారు.
ఈ
స్పెషల్
ట్రైన్స్
అక్టోబర్
9వ
తేదీ
నుంచి
18వ
తేదీ
వరకు
ప్రత్యేక
రైళ్లు
అందుబాటులో
ఉండనున్నాయి.
దసరా
పండుగ
వేళ
ప్రయాణికుల
రద్దీని
దృష్టిలో
పెట్టుకుని
దక్షిణ
మధ్య
రైల్వే
ఈ
నిర్ణయం
తీసుకుంది.
విజయవాడ
టు
శ్రీకాకుళం
రోడ్
మధ్య
స్పెషల్
ట్రైన్స్ను
ప్రకటించింది.
07215
అనే
నెంబర్గల
విజయవాడ
టు
శ్రీకాకుళం
రోడ్
స్పెషల్
ట్రైన్
ప్రతి
రోజు
రాత్రి
8గంటలకు
బయలుదేరుతుంది.
విజయవాడ
స్టేషన్
నుంచి
బయలుదేరే
ఈట్రైన్
శ్రీకాకుళం
రోడ్
స్టేషన్కు
ఉదయం
ఐదున్నర
గంటలకు
చేరుకుంటుంది.
ఈ
నెల
(అక్టోబర్)
9,
10,
11,
12,
14,
15,
16,
17
తేదీల్లో
ఈ
స్పెషల్
ట్రైన్స్
ప్రయాణికులకు
అందుబాటులో
ఉంటాయి.
సాయంత్రం
నాలుగు
గంటలకు.....


