Vijayasai Reddy: పాదయాత్రకు సిద్ధమవుతున్న విజయసాయి రెడ్డి..!?

Date:


Andhra Pradesh

oi-Lingareddy Gajjala

వైఎస్
రాజశేఖరరెడ్డి
హయాం
నుండి
నేటి
వైఎస్
జగన్
పాలన
వరకు,

కుటుంబానికి
అత్యంత
విశ్వసనీయుడైన
చాణక్యుడుగా
విజయసాయి
రెడ్డి
(Vijayasai
Redddy)కి
పేరుంది.
జగన్‌తో
పాటు
జైలు
గోడల
మధ్య
కష్టాలు
పంచుకున్న
ఆయన,
పార్టీలో
‘నంబర్
2’గా
చక్రం
తిప్పారు.
కానీ,
అప్పట్లో
విడదీయలేని
బంధంగా
కనిపించిన
జగన్-సాయిరెడ్డి
జంట
మధ్య
ఇప్పుడు
యుద్ధ
మేఘాలు
కమ్ముకున్నాయి.
రాజ్యసభకు,
పార్టీకి
రాజీనామా
చేసిన
సాయిరెడ్డి..
ఇప్పుడు
జగన్‌పై
నేరుగా
విమర్శనాస్త్రాలు
సంధిస్తూ,
జూన్
నుండి
పాదయాత్రకు
సిద్ధమవ్వడం
ఏపీ
రాజకీయాల్లో
పెను
ప్రకంపనలు
సృష్టిస్తోంది.

విజయసాయి
రెడ్డి
వైఎస్ఆర్
కాంగ్రెస్
పార్టీని
వీడటానికి
ప్రధాన
కారణం
జగన్
చుట్టూ
ఉన్న
కోటరీ
అని
ఆయన
బహిరంగంగానే
ఆరోపిస్తున్నారు.
2019లో
వైసీపీ
అధికారంలోకి
వచ్చిన
తర్వాత,
జగన్
ఆంతరంగిక
వర్గంలో
మార్పులు
వచ్చాయి.
సజ్జల
రామకృష్ణా
రెడ్డి
వంటి
నేతల
ప్రాభవం
పెరగడంతో,
విజయసాయి
రెడ్డి
ప్రాధాన్యత
తగ్గుతూ
వచ్చింది.

అవమానాల
పరంపర

గత
మూడున్నరేళ్లుగా
తాను
అవమానాలను
భరించానని,
జగన్
తనను
నమ్మడం
లేదని
విజయసాయి
రెడ్డి
వాపోయారు.
తనను
‘బ్యాక్
స్టాబర్’
(వెన్నుపోటు
దారుడు)గా
జగన్
భావించేలా

కోటరీ
కుట్ర
పన్నిందని
ఆయన
సంచలన
వ్యాఖ్యలు
చేశారు.
మరోవైపు,
విజయసాయి
రెడ్డి
ప్రతిపక్ష
నేతలతో
రహస్యంగా
భేటీ
అయ్యారని,
ఇది
నమ్మకద్రోహం
అని
జగన్
మీడియా
ముఖంగా
విమర్శించడం

అగాధాన్ని
మరింత
పెంచింది.

మద్యం
కుంభకోణం
(Liquor
Scam)
సెగ:

వైసీపీ
పాలనలో
జరిగినట్లు
ఆరోపిస్తున్న
రూ.
3,500
కోట్ల
మద్యం
కుంభకోణం
ఇప్పుడు
ఇద్దరు
నేతల
మధ్య
చిచ్చు
పెట్టింది.
ఇటీవల
హైదరాబాద్‌లో
ఈడీ
అధికారుల
ముందు
హాజరైన
విజయసాయి
రెడ్డి,
మద్యం
పాలసీ
నిర్ణయాల్లో
తన
పాత్ర
లేదని
స్పష్టం
చేశారు.
తనకు
ఏమీ
తెలియదని
చెప్పడం
ద్వారా
ఆయన
తనను
తాను
కాపాడుకునే
ప్రయత్నం
చేశారు.
లిక్కర్
స్కామ్‌లో
జగన్‌కు
తెలియకుండా
ఏమీ
జరగలేదని
ఒకవైపు,
ఆయనకు
ఏమీ
తెలియదని
మరోవైపు
ఆయన
ఇస్తున్న
స్టేట్‌మెంట్లలో
తనదైన
వ్యూహంగా
కనిపిస్తుంది.

పాదయాత్రతో
రాజకీయ
రీఎంట్రీ?

రాజకీయాల
నుండి
విరమిస్తున్నట్లు
గతంలో
ప్రకటించిన
విజయసాయి
రెడ్డి,
ఇప్పుడు
తన
నిర్ణయాన్ని
మార్చుకున్నారు.
తాను
కచ్చితంగా
పొలిటికల్
రీఎంట్రీ
ఇస్తా
అని
కుండబద్దలు
కొట్టేశారు.
జూన్
నెల
నుండి
రాష్ట్రవ్యాప్తంగా
పాదయాత్ర
ఉంటుందనే
వార్తలు
ప్రాధాన్యత
సంతృప్తి
చేసుకున్నాయి.

యాత్ర
ద్వారా
తనపై
వచ్చిన
అవినీతి
ఆరోపణలను
ప్రజల
ముందు
తిప్పికొట్టడంతో
పాటు,
తన
రాజకీయ
బలాన్ని
నిరూపించుకోవాలని
ఆయన
భావిస్తున్నారు.

బీజేపీ
వైపా?
సొంత
కుంపటా?:


పాదయాత్రలో
ప్రజల
స్పందనను
బట్టి
ఆయన
బీజేపీలో
చేరడమో
లేదా
తనకంటూ
ఒక
కొత్త
రాజకీయ
వేదికను
ఏర్పాటు
చేసుకోవడమో
చేస్తారని
ప్రచారం
జరుగుతోంది.
ఢిల్లీ
స్థాయిలో
బీజేపీ
పెద్దలతో
ఆయనకున్న
సంబంధాలు
ఆయనను
కాషాయం
వైపు
నడిపిస్తాయనే
వాదన
బలంగా
ఉంది.
“కోటరీని
వదిలించుకోకపోతే
జగన్‌కు
భవిష్యత్తు
లేదు”
అని
విజయసాయి
రెడ్డి
చేసిన
హెచ్చరిక
ఇప్పుడు
వైసీపీ
శ్రేణుల్లో
చర్చనీయాంశమైంది.
జగన్
ఎంతటి
పోరాట
యోధుడైనా,
తన
కుడిభుజం
లాంటి
వ్యక్తి
ఇప్పుడు
ప్రత్యర్థిగా
మారడం
జగన్‌కు
రాజకీయంగా
పెద్ద
దెబ్బేనని
విశ్లేషకులు
భావిస్తున్నారు.
పాదయాత్ర
తర్వాత
ఏపీ
రాజకీయాల్లో
విజయసాయి
రెడ్డి
ఎవరి
వైపు
నిలుస్తారో,
తాను
ఆరోపిస్తున్న
జగన్
కోటరీని
ఎలా
ఢీకొంటారో
చూడాలి.



Source link

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

How to write promotional emails that actually convert

In MarTech’s “MarTechBot explains it all” feature, we pose...

A.P. government approves ₹3.07 crore bridge over Chama Canal in Nandyal

The State government has sanctioned the construction of a...

Independent Venue Week 2026 kicks off with over 700 shows across the UK

Independent Venue Week is kicking off the 2026 edition...

The Bose QuietComfort Ultra headphones are 35 percent off

It's that time of year where a great pair...